Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లోనూ ఆరోగ్యశ్రీ

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:41 IST)
హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లోని అనుబంధ ఆసుపత్రుల్లోనూ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద న్నిరకాల సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల్లోని అనుబంధ ఆసుపత్రుల్లోనూ కొన్నిరకాల సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబరు 1 నుంచి హైదరాబాద్‌లో 46, బెంగళూరు, చెన్నై నగరాల్లో మరికొన్ని ఆసుపత్రుల్లో ఈ సేవలు పొందొచ్చు.

పింఛను పరిధి విస్తరణ పైనా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కల్పిస్తున్న పింఛను సౌకర్యం పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీచేయనుంది. తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు.

పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికి, రెండు కాళ్లు లేదా చేతులు లేనివారికి కండరాల క్షీణతతో పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి జనవరి ఒకటి నుంచి నెలకు 5వేల పింఛన్‌ ఇస్తామని ఇటీవల హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments