Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 14న ఏపీయూడబ్ల్యూజే ధర్నా

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:48 IST)
అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 14 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే నేతలు తెలిపారు.

ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగనున్నాయని తెలిపారు.  ప్రభుత్వ అధికారులతో మీడియా  అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

అక్రెడిటేషన్ జారీలో ఈసారి  అన్యాయం జరిగితే  సంక్షేమ పథకాల అమలులో జర్నలిస్టులకు  గండి పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రతీఒక్కరూ బాధ్యతగా భావించి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments