Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదానా? క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జరుగనున్న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడినట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని స్పష్టంచేసింది. పైగా, ఈ నెల 23వ తేదీ ఆదివారం యధావిధిగా ఈ పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేసింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. 
 
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు యధాతథంగా జరుగుతాయని వెల్లడించింది. అభ్యర్థుల తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు 15 నిమిషాలకు ముందుగానే చేరుకోవాలని సూచించింది. అదేసమయంలో ఈ పరీక్షల వాయిదాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏ ఒక్కరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments