Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 15 న ఏపీ వ్యాప్త సమ్మె

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:16 IST)
కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ.. ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టనున్నామని సిఐటియు ప్రకటించింది.

శుక్రవారం రాజాంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌. రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్‌ నుండి మున్సిపల్‌ కార్మికులను మినహాయించి, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ నెల 15 న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు లాంటి కార్మిక ట్రేడ్‌ యూనియన్‌ కార్యాలయాలు కార్మిక హక్కుల పరిరక్షణా కేంద్రాలుగా ఉపయోగపడాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

తర్వాతి కథనం
Show comments