Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న పాలనలో మరో బాదుడు... ఫ్యాన్సీ నంబరు కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలి...

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టింది. వాహనాలకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే ఇప్పటివరకు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనే అవకాశం ఉండేది. ఇపుడు ఈ మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచేసింది. ఈ మేరకు ఏపీ మోటారు వాహన చట్టానికి సవరణలు చేసింది. 
 
వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ప్రాథమిక రుసుంను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచేసింది. ప్రస్తుతం వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. 
 
అయితే, తాజాగా ఈ రుసుంను రూ.2 లక్షలకు పెంచుతూ ఏపీ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేస్తూ ఏపీ రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
దీంతో ఫ్యాన్సీ నంబరు కావాలనుకునేవారు రూ.5 వేల స్థానంలో రూ.2 లక్షలు ప్రాథమిక రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్సీ నంబర్లలో కూడా బాదుడుకు శ్రీకారం చుట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments