Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటకుల సౌలభ్యం కోసం ఏపీ టూరిజం కొత్త యాప్‌

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:32 IST)
ఏపీ టూరిజం శాఖ ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామ‌ని ఆ శాఖ‌ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. విశాఖ ప‌ట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కొవిడ్ కారణంగా టూరిజం శాఖ ఆదాయం తగ్గిందని, ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

మంగళవారం విశాఖ తొట్ల కొండలో, పునర్నిర్మాణం చేసిన మహా స్తూపం, ఏమినిటీ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొట్ల కొండలో త్వరలోనే మెడిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం టూరిజం శాఖలో కొత్తగా ఒక యాప్‌ను తీసుకువస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments