Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిపై పట్టాలు తప్పిన గూడ్సు రైలు

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:26 IST)
Train
ఒడిషా రాష్ట్రంలో ఓ గూడ్సు రైలు నదిపై పట్టాలు తప్పింది. ఫిరోజ్‌ న‌గ‌ర్ నుంచి ఖుర్దా రోడ్‌కు వెళ్తున్న స‌రుకు ర‌వాణా రైలు ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేష‌న్ దాటిన త‌ర్వాత తాల్చేర్ రోడ్‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ప‌ట్టాలు త‌ప్పింది. 
 
ఈ ప్ర‌మాదంలో రైలులోని 9 వ్యాగ‌న్‌లు బోల్తాప‌డ్డాయి. మ‌రో వ్యాగ‌న్ ప‌ట్టాలు త‌ప్పి నిలిచిపోయింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 2:35 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. 
 
తాల్చేర్ రోడ్డుకు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఓ న‌ది వంతెన‌పై రైలు ప‌ట్టాలు త‌ప్పింద‌ని, అయితే రైల్లోని ఒక్క వ్యాగ‌న్ కూడా నీళ్ల‌లో ప‌డ‌లేద‌ని రైల్వే అధికారులు చెప్పారు. అదేవిధంగా ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగలేద‌ని, ఎవ‌రికీ గాయాలు కూడా కాలేదని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments