Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదిపై పట్టాలు తప్పిన గూడ్సు రైలు

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:26 IST)
Train
ఒడిషా రాష్ట్రంలో ఓ గూడ్సు రైలు నదిపై పట్టాలు తప్పింది. ఫిరోజ్‌ న‌గ‌ర్ నుంచి ఖుర్దా రోడ్‌కు వెళ్తున్న స‌రుకు ర‌వాణా రైలు ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేష‌న్ దాటిన త‌ర్వాత తాల్చేర్ రోడ్‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ప‌ట్టాలు త‌ప్పింది. 
 
ఈ ప్ర‌మాదంలో రైలులోని 9 వ్యాగ‌న్‌లు బోల్తాప‌డ్డాయి. మ‌రో వ్యాగ‌న్ ప‌ట్టాలు త‌ప్పి నిలిచిపోయింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 2:35 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. 
 
తాల్చేర్ రోడ్డుకు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఓ న‌ది వంతెన‌పై రైలు ప‌ట్టాలు త‌ప్పింద‌ని, అయితే రైల్లోని ఒక్క వ్యాగ‌న్ కూడా నీళ్ల‌లో ప‌డ‌లేద‌ని రైల్వే అధికారులు చెప్పారు. అదేవిధంగా ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగలేద‌ని, ఎవ‌రికీ గాయాలు కూడా కాలేదని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Puranala story::మిరాయ్ సక్సెస్ తో పురాణాలపై కల్పిక కథలు క్యూ కడుతున్నాయ్ - స్పెషల్ స్టోరీ

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments