Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు.. విధ్వంసాలు మాత్రం అనేకం..

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (08:33 IST)
గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదనీ, కానీ విధ్వంసాలు మాత్రం ప్రారంభం నుంచే మొదలయ్యాయని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వారాంతం వస్తే విశాఖలో కొనసాగుతున్న విధ్వంసాలపై అచ్చెన్న మాట్లాడుతూ, 'వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కట్టింది ఒక్కటి లేకపోయినా విధ్వంసాలు మాత్రం అనేకం చేస్తోంది. వారాంతం వస్తే విశాఖలో విధ్వంసాలకు తెర లేస్తోంది. అది కూడా టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారు' అని ఆయన అన్నారు. 
 
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములపై తాజాగా అధికారుల దాడిని ఆయన ఖండించారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భూములపై అనేక పరిశీలనలు చేశారన్నారు. అందులో ఏమీ దొరక్క చివరకు ఒక చెరువుకు చెందిన రెండు అడుగుల స్థలం ఆక్రమించారని ఆరోపిస్తూ ఫెన్సింగ్‌ పీకేశారన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు.  
 
ఇకపోతే మరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ నాయకులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసై పోయిందా! అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. విశాఖలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూమిపై అధికారులు దాడి చేసి ఫెన్సింగ్‌ పీకివేయడంపై ఆదివారం ఒక ప్రకటనలో ఆయన స్పందించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments