Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ అన్నా.. ఒక్కసారి రా... చీర కట్టులో శివప్రసాద్

ప్రత్యేక హోదా కోసం వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. రకరకాల వేషధారణలతో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. బిజెపి టిడిపి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తరువాత మోడీపై పదునైన విమర్శలు చేస్తున్నారు శివప్రసాద్. మోడీ పతనం ప్రారంభమ

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (15:13 IST)
ప్రత్యేక హోదా కోసం వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. రకరకాల వేషధారణలతో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. బిజెపి టిడిపి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తరువాత మోడీపై పదునైన విమర్శలు చేస్తున్నారు శివప్రసాద్. మోడీ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు శివప్రసాద్.
 
అయితే పార్లమెంటు సమావేశాలకు హాజరైన శివప్రసాద్ వినూత్నంగా మహిళలా చీర కట్టుకుని సిగ్గుపడుతూ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఎపి మహిళందరూ మోడీ అన్నా ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తావన్నా అంటూ అడుగుతున్నారు. మీరెందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు. అన్నా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాకి రా.. మా బాధల్ని చూడు అంటూ శివప్రసాద్ వినూత్నంగా నినాదాలు చేస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. శివప్రసాద్ వేషధారణను పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఎంపిలు, అక్కడి సిబ్బంది ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments