Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకెట్లలో బంగారం బిస్కెట్లు - ఆర్టీసీ బస్సులో అక్రమ రవాణా

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రూ.5 కోట్లకు పైగా విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు, వెండి బిస్కెట్లను, బంగారు ఆభరణాలుతో పాటు రూ.90 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. 
 
హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న ఎన్ఎల్01 బి1149 అనే నంబరు కలిగిన స్వామి అయ్యప్ప ప్రైవేట్ ట్రావెల్ బస్సును పంచలింగాల వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఐదుగురు ప్రయాణికుల వద్ద 28.5 కేజీల వెండి బిస్కెట్లు, మరో వ్యక్తి జాకెట్‌లో 8.250 కేజీల బంగారం బిస్కెట్లు, వాందరి సీట్ల కింద రూ.90 లక్షలకు పైగా నోట్ల కట్టలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments