Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఎపి పోలీసులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (07:01 IST)
గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పేర్లు ఉన్నట్లు హైదరాబాద్‌ ఆబ్కారీ పోలీస్‌ శాఖ పేర్కొంది. ఉప్పల్‌లో నమోదైన గంజాయి స్మగ్లింగ్‌ కేసులో అనంతపురం జిల్లా హిందూపురం టూటౌన్‌ సిఐ శ్రీరామ్‌ పేరు ఉన్నట్లు తెలిపింది.

ఎపి పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో రెండు కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అనంతపురం జిల్లాకే చెందిన ఎఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ కృష్ణ సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆబ్కారీ పోలీస్‌ శాఖ తెలిపింది. సిఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments