Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరా

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (17:22 IST)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం, మంత్రి గంటా ఇతర మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు సమాచారం. 
 
వైకాపా ఎత్తులకు పైఎత్తులు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిపెట్టిన గంటాను ఈసారి జగన్ మోహన్ రెడ్డి పైన పులివెందులలో బరిలోకి దింపితే... అంటూ బాబు అన్నట్లు సమాచారం. ఈ మాటతో అక్కడున్నవారంతా కొద్దిసేపు ఆనందంతో నవ్వుకున్నారట. మొత్తమ్మీద కడప ఎమ్మెల్సీ సీటు సాధించడంతో తెదేపాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments