Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో ఆ ఇద్దరు మంత్రులు, సామాజిక దూరం ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:23 IST)
పదిమందికి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే సామాజిక దూరాన్ని గాలికొదిలేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని మే 3వతేదీ వరకు గడువు పొడిగిస్తే ఎపిలో మంత్రులు మాత్రం కరోనా మాకు సోకదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
కరోనా వైరస్ నియంత్రణ కోసం తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అయితే మంత్రులు పక్కపక్కనే కూర్చుని కనిపించారు. కాన్ఫరెన్స్‌లో మంత్రులు మాస్క్‌లు కూడా వేసుకోలేదు. 
 
ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోందని.. జనం ఎక్కడ గుంపులు గుంపులుగా కనిపించకూడదని అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అలాంటిది ప్రజలకు చెప్పాల్సిన మంత్రులే ఇలా పక్కపక్కన కూర్చుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

Rukmini Vasanth: ఎస్కే, రిషబ్, యష్, ఎన్టీఆర్‌తో రుక్మిణి వసంత్ సినిమాలు.. పాన్ ఇండియా హీరోయిన్‌గా?

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments