Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్ర‌క్క‌న టిఫిన్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరచిన మంత్రి

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:51 IST)
ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  బుధవారం 34వ డివిజ‌న్‌ ఎర్రకట్ట డౌన్ లోని వై.ఎస్.ఆర్ విగ్రహం వద్ద నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప‌లు ప్రాంతాలు ప‌ర్య‌టించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలు‌సుకున్నారు.
 
cwc గోడ‌ౌను వ‌ద్ద 1 కోటి 8 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సిసి రోడ్డు నిర్మాణానికి సాంకేతిక ఇబ్బందుల విష‌యంలో న‌గ‌ర పొలీస్ క‌మిష‌న‌ర్‌తో న‌గ‌ర పాల‌క సంస్థ‌ అధికారులు మ‌ట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించుకుని.. ర‌హ‌దారి ప‌నులు త‌ర్వ‌గా ప్రారంభించాల‌న్నారు.
 
అదేవిధంగా గుంట కాల‌నీలో 7 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సిసి రోడ్డు ప‌నుల‌ను ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంజీ అంటూ ప‌ల‌క‌రించి, చిన్ననాటి మిత్రుల‌ను ఆశ్చర్యపరిచారు మంత్రి.
 
లోట‌స్ అపార్టుమెంట్ వ‌ద్ద త‌న చిన్న‌నాటి మిత్రుల‌ను, అంజీ టిఫ‌న్ సెంట‌ర్ యజమాని అంజీని సరదాగా సంభాషిస్తూనే గౌరవించి, ప్రేమగా పలకరించి, రోడ్డు పక్కనే నిలబడి టిఫిన్ చేయ‌డం మంత్రి హుందాతనానికి, లోతైన ప్రేమకు నిదర్శనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments