Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ తోఫా... 5 కిలోల గోధుమలు, 2 కిలోల పంచదార... ఇంకా.. మంత్రి పుల్లారావు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు అల్లా కృపకు పాత్రులవుత

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (19:01 IST)
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమత ఐకమత్యానికి, ప్రపంచశాంతికి ఈ పండుగ ప్రతీక అని అభివర్ణించారు. రంజాన్ నెలలో ఉపవాసాలుండే ప్రజలు అల్లా కృపకు పాత్రులవుతారు. ఈ నెల ప్రారంభంలోనే ముస్లీంలు పేద, నిస్సహాయులకు సేవలు, దానాలు చేయడం ప్రారంభించారని తెలిపారు. 
 
ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. అలాగే 12.5 లక్షల పేద ముస్లీంలకు 5 కేజీల గోధుమపిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి రూ. 17ల విలువ కలిగిన క్యారీబ్యాగ్‌ను రంజాన్ తోఫా కింద ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments