Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రామ వలంటీర్లకు శుభవార్త చెప్పిన మంత్రి విశ్వరూప్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలంటీర్లకు శుభవార్త చెప్పింది. వేతనం పెంపుపై కీలక ప్రకటన చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్ రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నట్టు వివరించారు. 
 
కోనసీమ జిల్లాలో అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి, వైకాపా తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వేరే పార్టీ రూలింగ్‌లోకి వస్తే వలంటీర్‌ ఉద్యోగాలు తీసివేస్తుందని చెప్పుకొచ్చారు. 
 
సీఎం జగన్‌ త్వరలోనే వలంటీర్లపై దృష్టిసారించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్రే కీలక. వలంటీర్ల వ్యవస్థ క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే విషయంపై త్వరలోనే నివేదిక తీసుకునే అవకాశం ఉంది. ఆపై జిల్లా వారీగా వలంటీర్లతో నేరుగా ముఖ్యమంత్రే మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments