Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు ఏమైంది.. కళ్లు కనిపించట్లేదా?: పీతల సుజాత ఎద్దేవా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అసెంబ్లీలోనైనా.. మీడియా ముందైనా ఎక్కడ పడితే అక్కడ నువ్వా నేనా అని పోటీపడుతూ సుజాత-రోజా పిల్లీ ఎలుకలా వ్యవహరిస్తారనే సంగతి తెలిస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (14:13 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అసెంబ్లీలోనైనా.. మీడియా ముందైనా ఎక్కడ పడితే అక్కడ నువ్వా నేనా అని పోటీపడుతూ సుజాత-రోజా పిల్లీ ఎలుకలా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజా చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు.
 
రాష్ట్రం కరవులో అల్లాడుతుంటే.. సీఎం చంద్రబాబు విహారయాత్రలకు వెళ్లారంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపణలను ఖండించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 
 
కరవులో ఉన్న రైతులను ముఖ్యమంత్రి ఆదుకున్నప్పుడు ఈ విమర్శలు చేస్తున్న రోజా ఎక్కడుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అనంతపురంలో ఉండి పంటలకు నీళ్లందించారని.. కరవుపై వారు చేసిన పోరాటం రోజాకు కనిపించ లేదా? అని ప్రశ్నించారు. రోజా విమర్శలు చూస్తుంటే.. ఆమె కళ్లు మూసుకుపోయినట్టు ఉన్నాయని పీతల ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments