Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం... 4 ఛాన‌ళ్ళ‌పై నిషేధం!

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (18:21 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మీడియా బ్యాన్ లు రాజ‌కీయంగా కొన‌సాగుతూనే ఉన్నాయి... మొన్న తెలుగుదేశం పార్టీ నాలుగు ఛాన‌ళ్ళ‌ను బ్లాక్ లిస్ట్ లో ఉంచినట్లు ప్ర‌క‌టిస్తే, తాజాగా ఇపుడు వైసీపీ 4 ఛాన‌ళ్ళ‌ను నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 
 
 
అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మీడియా సంస్థలను ఏపీ మంత్రి కొడాలి నాని దుయ్య‌ప‌ట్టారు. ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నుల‌ను కూడా ప్ర‌సారం చేయ‌లేని యాజ‌మాన్యాలు, కేవ‌లం టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన అస‌త్య ప్ర‌చారాల‌ను భుజాన వేసుకుని ప్ర‌సారం చేస్తున్నార‌ని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.


క‌నీసం చంద్ర‌బాబు ఏం చెపుతున్నార‌నే ఆలోచ‌న కూడా చేయ‌ని, ఇంగిత జ్ణ్నానం లేని 4 ఛాన‌ళ్ళు బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈనాడు, ఈటీవీ,టీవీ 5, ఎబీఎన్ ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం అని మంత్రి చెప్పారు. వీటికి వైసీపీ నేత‌లు, మంత్రులు, నాయ‌కులు వెళ్ళ‌కూడ‌ద‌ని, ఇంట‌ర్య్యూలు ఇవ్వ‌కూడ‌ద‌ని, వారి కార్య‌క్ర‌మాల‌కు ఈ ఛాన‌ళ్ళ‌ను ఆహ్వానించ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments