Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా : మంత్రి జోగి రమేష్ ఫైర్

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (13:56 IST)
ఉద్యోగులపై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా అంటూ విరుచుకుపడ్డారు. 
 
విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన సమావేశ హాలులోకి వచ్చినప్పుడు వేదికకు ముందు ఉన్న మూడు వరుసల్లోని అధికారులు మాత్రమే లేచి నిలబడ్డారు. 
 
నాలుగో వరుస నుంచి చివరి వరకు ఉన్న వారు మాత్రం ఎవరి సీట్లలో వారు కూర్చొన్నారు. వీరిని చూడగానే మంత్రికి ఆగ్రహం కలిగించింది. వేదిక మీదకు వెళ్లగానే ఆయన మైకు అందుకున్నారు. 'మంత్రి వస్తే సీట్లలో నుంచి లేచి నిలబడాలన్న కామన్స్ లేదా... మీకు బుద్ధి ఉందా...' అంటూ తనలోని అసహనాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments