Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా : మంత్రి జోగి రమేష్ ఫైర్

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (13:56 IST)
ఉద్యోగులపై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా అంటూ విరుచుకుపడ్డారు. 
 
విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన సమావేశ హాలులోకి వచ్చినప్పుడు వేదికకు ముందు ఉన్న మూడు వరుసల్లోని అధికారులు మాత్రమే లేచి నిలబడ్డారు. 
 
నాలుగో వరుస నుంచి చివరి వరకు ఉన్న వారు మాత్రం ఎవరి సీట్లలో వారు కూర్చొన్నారు. వీరిని చూడగానే మంత్రికి ఆగ్రహం కలిగించింది. వేదిక మీదకు వెళ్లగానే ఆయన మైకు అందుకున్నారు. 'మంత్రి వస్తే సీట్లలో నుంచి లేచి నిలబడాలన్న కామన్స్ లేదా... మీకు బుద్ధి ఉందా...' అంటూ తనలోని అసహనాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments