Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగేవాడిని మార్చలేం.. ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే..?: గుమ్మనూరు జయరాం

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (09:48 IST)
తాగేవాడిని మార్చలేమని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. తాగేవాడిని తాగొద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని.. కుటుంబాలు దెబ్బతింటాయని చెప్తే.. అన్ని పథకాల కింద సీఎం డబ్బు ఇస్తున్నారు కానీ.. తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదని అంటున్నారు. అలాంటి వారిని ఏం మార్చుతామని జయరాం వ్యాఖ్యానించారు. 
 
ఇంకా తన దురదృష్టం ఏంటంటే తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో వుంది. అర కిలోమీటరు దూరంలో వున్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతారు. మద్యం ఏరులై పారుతోందని చెప్పారు. 
 
ఇంకా ఇసుక ట్రాక్టర్లు వదలాలని ఎస్సైని బెదిరించారని వాస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. దందాగిరి చేసేందుకు తాను వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేశానా.. మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే అవి రైతులవి వదిలేయమని చెప్పానని.. తాను ఎక్కడా ఇసుక ట్రాక్టర్లను వదిలేయండి అని చెప్పలేదని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments