Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమరిపోతు వ్యవసాయం ఏదైనావుందంటే అది వరిసాగే : మంత్రి రంగనాథ రాజు

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (09:06 IST)
ప్రస్తుతం సోమరిపోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వ్యవసాయం మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. తాను వేరే జిల్లాలకు వెళ్లినప్పుడు రైతులకు ఇదే విషయం చెబుతుంటానని సెలవిచ్చారు. 
 
శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడారు. 'సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్‌ బాబూ ఆకుమడి దున్ను... అంటే వచ్చి దున్నుతాడు బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే... ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
మంత్రి మాటలతో కిసాన్‌మేళాకు హాజరైన రైతులంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ఇక్కడ విచిత్రమేమింటే శ్రీరంగనాథ రాజు గతంలో రైస్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పని చేయడం గమనార్హం. ఇదేసమయంలో వరిసాగులో ఉన్న కష్టాలను కూడా మంత్రి వివరించారు. 90 శాతానికి మందిపైగా కౌలు రైతులే ఉన్నారని, ఇబ్బంది వస్తే వారే నష్టపోతున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments