Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి బొత్సకు కరోనా

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (06:59 IST)
మంత్రి బొత్స సత్యనారాయణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజులుగా ఆయనకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మూడు రోజులకు ముందు ఆర్టీపీసీఆర్ సెంటర్‌లో నెగిటివ్ అని తేలింది. బయటి కాంటాక్స్ట్ వల్ల తెలిస్తే ఇబ్బంది అని భావించి.. నెగిటివ్ వచ్చినా మూడు రోజులుగా బొత్స ఆస్పత్రిలోనే ఉంటున్నారు.

బుధవారం ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బొత్సకు కరోనా అని తెలియగానే ఆయన అభిమానులంతా తీవ్ర ఆందోళన చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments