Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలంటున్నారు.. మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:54 IST)
కొందరు కుహానా మేధావులు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, కొందరు కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు సంకుచిత స్వభావంతో వ్యాఖ్యానాలు చేయరాదని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments