Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త - జగనన్న కిట్లు పంపిణీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదవే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందజేస్తారు. 
 
ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే.. వేసవి సెలవుల్లోనే ఈ కిట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలుజారీచేసింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments