Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త - జగనన్న కిట్లు పంపిణీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదవే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందజేస్తారు. 
 
ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే.. వేసవి సెలవుల్లోనే ఈ కిట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలుజారీచేసింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments