నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ యేడాది గత మే నెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు మొత్తం 4,64,756 మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు శుక్రవారం వెల్లడించనుంది. ఫలితాలను bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. 
 
ఈ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు డిజిటల్ స్కోరు కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల్లో ఉత్తీర్ణులు సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వం ఉపకారవేతనానికి అర్హులవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments