Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ యేడాది గత మే నెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు మొత్తం 4,64,756 మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు శుక్రవారం వెల్లడించనుంది. ఫలితాలను bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. 
 
ఈ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు డిజిటల్ స్కోరు కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల్లో ఉత్తీర్ణులు సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వం ఉపకారవేతనానికి అర్హులవుతారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments