Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడింకానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం పది లక్షల మంది విద్యార్థులు హాజరువుతున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
 
బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మంత్రి బొత్త సత్యనారాయణ ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. విద్యార్థులు bieap.apcfss.in అనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఈ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments