Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడింకానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం పది లక్షల మంది విద్యార్థులు హాజరువుతున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
 
బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మంత్రి బొత్త సత్యనారాయణ ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. విద్యార్థులు bieap.apcfss.in అనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఈ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments