Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (16:20 IST)
ఏపీ సర్కారు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసిన తర్వాత మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి మొదలై మే 12వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించినట్టుగానే మార్చి 11వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరగనున్నాయి.
 
కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఉంటుందని, బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 1400 కేంద్రాలు పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, 900 ల్యాబ్ పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments