Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత ఆర్థిక సాయం..

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (19:38 IST)
గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరుపున పది లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వం రమ్య కుటుంబానికి పది లక్షల ఎక్స్ గ్రేషియోను ప్రకటించిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

అయితే తొలుత చెక్కును తీసుకునేందుకు రమ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. రమ్య హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
తర్వాత అధికారులు నచ్చ చెప్పడంతో చెక్కును తీసుకున్నారు. రమ్య మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ప్రజాసంఘాలు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments