Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు అత్యాచార బాధితురాలికి మంత్రి సుచరిత రూ. 10 లక్షలు...

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (13:49 IST)
ప్రకాశం జిల్లా ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురైన బాలికను రాష్ట్ర హోంమంత్రి సుచరిత పరామర్శించారు. స్థానిక బాలనగర్ లోని బాలసదన్‌లో ఆశ్రయం పొందుతున్న బాలికతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రికి వివరించారు. 
 
బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు సుచరిత.  దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మహిళలు, బాలల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి వుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments