Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ - జంబ్లింగ్ విధానానికి నో

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పాత విధానంలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
కళాశాలల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే, గతంలో ప్రటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాల్సి వుంది. కాగా, ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 900 ప్రయోగశాలలను సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments