సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై జేసీ నిర్ణయం తీసుకుంటారు : హైకోర్టు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరల పెంపు, ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టిక్కెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా, టిక్కెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలన హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే, సినిమా టిక్కెట్ల ధలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. పాత పద్దతిలోనే టిక్కెట్లు అమ్మాలు జరగాలని ఈ సందర్భంగా సింగిల్ జడ్జి తెలిపింది.
 
అయితే, సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్కెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని సూచన చేసింది. ఈ టిక్కెట్ ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments