Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై జేసీ నిర్ణయం తీసుకుంటారు : హైకోర్టు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరల పెంపు, ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టిక్కెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా, టిక్కెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలన హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే, సినిమా టిక్కెట్ల ధలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. పాత పద్దతిలోనే టిక్కెట్లు అమ్మాలు జరగాలని ఈ సందర్భంగా సింగిల్ జడ్జి తెలిపింది.
 
అయితే, సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్కెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని సూచన చేసింది. ఈ టిక్కెట్ ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments