Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామపై ఎస్సీఎస్టీ కేసు - ఫిర్యాదుదారునికి నోటీసులు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:02 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసుపై హైకోర్టుపై స్టే విధించింది. అదేసమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారునికి నోటిసులు పంపాలని ఆదేశించింది. ఎస్సీలను రఘురామరాజు కులం పేరుతో దూషించారంటూ వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అయితే, ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై ఈ కేసు పెట్టారంటూ హైకోర్టుకు రఘురామకృష్ణం రాజు తీసుకెళ్ళారు. ముఖ్యంగా, రఘురామరాజు ఎలాంటి దూషణలకు పాల్పడకపోయినప్పటికీ కేసు నమోదు చేశారని రఘురామ తరపు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. 
 
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కాగా గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందిన రఘురామ ఇపుడు ఆ పార్టీ రెబెల్ ఎంపీగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments