Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామపై ఎస్సీఎస్టీ కేసు - ఫిర్యాదుదారునికి నోటీసులు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:02 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసుపై హైకోర్టుపై స్టే విధించింది. అదేసమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారునికి నోటిసులు పంపాలని ఆదేశించింది. ఎస్సీలను రఘురామరాజు కులం పేరుతో దూషించారంటూ వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అయితే, ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై ఈ కేసు పెట్టారంటూ హైకోర్టుకు రఘురామకృష్ణం రాజు తీసుకెళ్ళారు. ముఖ్యంగా, రఘురామరాజు ఎలాంటి దూషణలకు పాల్పడకపోయినప్పటికీ కేసు నమోదు చేశారని రఘురామ తరపు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. 
 
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కాగా గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందిన రఘురామ ఇపుడు ఆ పార్టీ రెబెల్ ఎంపీగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments