Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చింతామణి"పై సర్కారుకు షాక్.. పుస్తకంపై నిషేధం లేదుకదా? హైకోర్టు ప్రశ్న

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చింతామణి వీధి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాటకంలో ఒక పాత్ర బాగోలేనంత మాత్రాన మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని కోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనపుడు నాటక ప్రదర్శనపై ఎలా నిషేధం విధిస్తారని హైకర్టు ప్రశ్నించింది. 
 
దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ, ప్రభుత్వానికి వచ్చిన వినతుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments