Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (14:40 IST)
ఈ నెల 12వ తేదీ నుంచి అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టాదలచిన మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో రైతులు పాదయాత్రను చేసుకోవచ్చని తెలిపింది. అదేసమయంలో పోలీసులకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైతులు దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ పోలీసులను కూడా హైకోర్టు ఆదేశించింది. 
 
కాగా, ఈ మహా పాదయాత్ర చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరిస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి పరిరక్షణ సమితి తరపున ఈ పిటిషన్ దాఖలైంది. రైతులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం మొదటి కేసుగా విచారణకు స్వీకరించి పరిమిత ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments