మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు: జనవరికి 4కి వాయిదా

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:10 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వం గతంలో విమర్శలు వచ్చాయి. టీడీపీతో పాటూ నర్సాపురం ఎంపీ రఘురామ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపిస్తున్నారు. 
 
ఇప్పుడు ఏకంగా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది.
 
ఇందులో భాగంగా డిజిటల్‌ చెల్లింపుల నిమిత్తం కేంద్రం నిబంధనలు తీసుకొచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. 
 
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. మద్యం తాగడానికి వచ్చే పేదలకు డిజిటల్‌ చెల్లింపులు అడ్డంకిగా మారుతాయని.. ఇది వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments