Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు: జనవరికి 4కి వాయిదా

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:10 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వం గతంలో విమర్శలు వచ్చాయి. టీడీపీతో పాటూ నర్సాపురం ఎంపీ రఘురామ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపిస్తున్నారు. 
 
ఇప్పుడు ఏకంగా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది.
 
ఇందులో భాగంగా డిజిటల్‌ చెల్లింపుల నిమిత్తం కేంద్రం నిబంధనలు తీసుకొచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. 
 
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. మద్యం తాగడానికి వచ్చే పేదలకు డిజిటల్‌ చెల్లింపులు అడ్డంకిగా మారుతాయని.. ఇది వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments