Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ కోతలంటూ వార్తలు రాస్తే పరువు నష్టందావా వేస్తా...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మండిపడ్డారు. నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. అయితే, కరెంట్ కోతలతో జనం అల్లాడిపోతున్నట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే పరువు నష్టందావా వేస్తానని హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయానికి 9 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ పత్రికల్లో విద్యుత్ కోతలంటూ వార్తలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ విషయాన్ని పలుమార్లు విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ పదేపదే అలాంటి వార్తలు వస్తున్నాయన్నారు. ప్రజల్లో అపోహలు కలిగించడంతో పాటు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఇలాంటి వారిపై పరువు నష్టందావా వేస్తామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments