Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ బాండ్ల వేలం.. ఏపీకి మరో రూ.వెయ్యి కోట్లు అప్పు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకులో బాండ్లను వేలం వేయడం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. ఇది 18, 20 యేళ్ల కాల వ్యవధుల్లో తీర్చేలా రూ.500 కోట్లు చొప్పున రెండు విడతలుగా తీసుకుంది. 
 
ఆర్బీఐ తాజాగా సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.55 కోట్లను రూ.18 యేళ్ల కాల వ్యవధికి రూ.7.5 శాతం వడ్డీకి తీసుకుంది. అలాగే, మరో రూ.500 కోట్లను రూ.20 యేళ్ల కాల వ్యవధికి రూ.7.45 శాతం వడ్డీకి సేకరించింది. 
 
ఈ కొత్త రుణంతో ఏపీ ఈ యేడాదిలో ఇప్పటివరకు రూ.48,6087 కోట్ల రుణాలను తీసుకున్నట్టయింది. ఈ యేడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్‌బీఎం రూ.48 కోట్లు కాగా, తాజా రుణంతో ఏపీ ప్రభుత్వం ఈ పరిమితిని దాటేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments