Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ బాండ్ల వేలం.. ఏపీకి మరో రూ.వెయ్యి కోట్లు అప్పు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకులో బాండ్లను వేలం వేయడం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. ఇది 18, 20 యేళ్ల కాల వ్యవధుల్లో తీర్చేలా రూ.500 కోట్లు చొప్పున రెండు విడతలుగా తీసుకుంది. 
 
ఆర్బీఐ తాజాగా సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.55 కోట్లను రూ.18 యేళ్ల కాల వ్యవధికి రూ.7.5 శాతం వడ్డీకి తీసుకుంది. అలాగే, మరో రూ.500 కోట్లను రూ.20 యేళ్ల కాల వ్యవధికి రూ.7.45 శాతం వడ్డీకి సేకరించింది. 
 
ఈ కొత్త రుణంతో ఏపీ ఈ యేడాదిలో ఇప్పటివరకు రూ.48,6087 కోట్ల రుణాలను తీసుకున్నట్టయింది. ఈ యేడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్‌బీఎం రూ.48 కోట్లు కాగా, తాజా రుణంతో ఏపీ ప్రభుత్వం ఈ పరిమితిని దాటేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments