Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ: ఉద్యోగుల బదిలీ గడువు నెలాఖరు వరకు పొడిగింపు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (09:25 IST)
ఏపీలో ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీ గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ పెంచింది. ముందు ఈ నెల 17వ తేదీ వరకే బదిలీలపై ప్రభుత్వం నిషేదం ఎత్తివేసింది.
 
అయితే కొన్ని శాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఉద్యోగుల బదిలీల గడువు పెంచాలని సీఎం జగన్‌కు పలు ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల గడువును నెలాఖరు వరకూ పెంచుతూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఏపిలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకూ పది రోజులు మాత్రమే బదిలీలపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments