Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల ఖర్చు ఎంతో తెలుసా?

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల కోసం భారీగానే ఖర్చు చేస్తుంది. గత 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.37,458 కోట్లను ఖర్చు చేసింది. గత యేడాది ఈ మొత్తం రూ.33102 కోట్లను వ్యయం చేసింది. 
 
అంటే, ప్రభుత్వ ఆదాయంలో ఏకంగా 36 శాతం మొత్తం ఉద్యోగుల వేతనాలకు ఖర్చు చేయడం గమనార్హం. ఈ విషయం ఓ నివేదిక బహిర్గతం చేసింది. ప్రభుత్వం మొత్తం ఖర్చులో వేతనాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇటీవల ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అధికంగా ఉందని నివేదిక బహిర్గతం చేసింది. 
 
మిగులు బడ్జెట్‌తో, దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల వాటా 21 శాతంగా ఉంది. కానీ, ఏపీలో మాత్రం ఇది 36 శాతంగా ఉంది. ఇపుడు కొత్త పీఆర్సీని అమలు చేయడం వల్ల ప్రభుత్వం ఖజానాపై అదనంగా మరో రూ.10 వేల కోట్ల అదనంగా పడనుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల రూపంలో రూ.68,430 కోట్లను ఉద్యోగుల వేతనాలకు ఖర్చు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments