Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడెవ్వడు.. వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు చిందులు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (23:05 IST)
ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇజ్జత్ మొత్తాన్ని గంగలో కలిపేశారు ఉద్యోగస్తులు. పీఆర్సీపై ముఖ్యమంత్రి కాకుండా సజ్జల ఇష్టానుసారం మాట్లాడటం పెద్ద దుమారానికి కారణమైంది. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే కానీ మా జీతాల గురించి ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

 
ఈ నేపథ్యంలో ఛలో విజయవాడ పేరుతో వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేసినా, నిర్భంధించినా వెనకడుగు వేయలేదు. 

 
ఉప్పెనలా ఉదయం 10 గంటల కల్లా విజయవాడకు చేరుకుని నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఇందులో సజ్జల రామక్రిష్ణారెడ్డిని అభాసుపాలు చేసేలా ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 

 
వాడెవ్వడు, వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు అష్టాచెమ్మా ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సజ్జల తీరును దుయ్యబట్టారు. పిఆర్సీ అంశంలో సజ్జల జోక్యమేంటని ఆక్షేపించారు. అలాంటి ఇలాంటి ర్యాగింగ్ మొదలెట్ట లేదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. తమ సత్తాను చూపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments