Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడెవ్వడు.. వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు చిందులు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (23:05 IST)
ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇజ్జత్ మొత్తాన్ని గంగలో కలిపేశారు ఉద్యోగస్తులు. పీఆర్సీపై ముఖ్యమంత్రి కాకుండా సజ్జల ఇష్టానుసారం మాట్లాడటం పెద్ద దుమారానికి కారణమైంది. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే కానీ మా జీతాల గురించి ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

 
ఈ నేపథ్యంలో ఛలో విజయవాడ పేరుతో వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేసినా, నిర్భంధించినా వెనకడుగు వేయలేదు. 

 
ఉప్పెనలా ఉదయం 10 గంటల కల్లా విజయవాడకు చేరుకుని నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఇందులో సజ్జల రామక్రిష్ణారెడ్డిని అభాసుపాలు చేసేలా ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 

 
వాడెవ్వడు, వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు అష్టాచెమ్మా ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సజ్జల తీరును దుయ్యబట్టారు. పిఆర్సీ అంశంలో సజ్జల జోక్యమేంటని ఆక్షేపించారు. అలాంటి ఇలాంటి ర్యాగింగ్ మొదలెట్ట లేదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. తమ సత్తాను చూపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments