Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం పన్నుల్లో హేతుబద్దత : ఏపీలో తగ్గనున్న ధరలు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం ధరను తగ్గించనుంది. దీనికి కారణం మద్యం పన్నుల్లో హేతుబద్దతను తీసుకొచ్చింది. అంటే మద్యం పన్న రేట్లలో మరోమారు మార్పులు చేసింది. దీంతో మద్యం ధరలు తగ్గనున్నాయి. 
 
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మద్యంపై వసూలు చేస్తున్న వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్‌లలో హైతుబద్ధత తీసుకు రావడం వల్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌ బ్రాండ్లపై 5-12 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. 
 
అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకే మద్యం ధరలను తగ్గించినట్టు పేర్కొన్నారు. అలాగే, వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్లకు చెందిన మద్యం విక్రయాలను కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments