Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం పన్నుల్లో హేతుబద్దత : ఏపీలో తగ్గనున్న ధరలు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యంబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం ధరను తగ్గించనుంది. దీనికి కారణం మద్యం పన్నుల్లో హేతుబద్దతను తీసుకొచ్చింది. అంటే మద్యం పన్న రేట్లలో మరోమారు మార్పులు చేసింది. దీంతో మద్యం ధరలు తగ్గనున్నాయి. 
 
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మద్యంపై వసూలు చేస్తున్న వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్‌లలో హైతుబద్ధత తీసుకు రావడం వల్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌ బ్రాండ్లపై 5-12 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. 
 
అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకే మద్యం ధరలను తగ్గించినట్టు పేర్కొన్నారు. అలాగే, వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్లకు చెందిన మద్యం విక్రయాలను కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments