Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాష్ట్ర గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత.. ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు తరలింపు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను విమానంలో హైదరాబాద్ నగరానికి తరలించారు. ఇటీవల అస్వస్థతకు లోనైన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడు ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ వైద్య నుంచి కోలుకున్న ఆయన ఇటీవలే విజయవాడకు వచ్చారు. ఇంతలోనే మళ్లీ ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మళ్లీ హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి ఈ నెల 15వ తేదీన ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17వ తేదీన అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ చికిత్స అనంతరం ఈ నెల 23వ తేదీన డిశ్చార్జ్ చేశారు. అయితే, గత రాత్రి మరోమారు ఆయన అస్వస్థతకు లోనుకావడంతో రాజ్‌భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆస్పత్రి వర్గాలను సంప్రదించగా, ఆయనకు అదనపు చికిత్స అవసరమని చెప్పడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments