Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంపై పన్ను రేట్లను సవరించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (17:11 IST)
ఏపీలో మ‌ద్యం ధ‌ర‌లు మండిపోతున్నాయి. పైగా త‌లో ర‌కం కొత్త పేర్ల‌తో బ్రాండ్లు వ‌చ్చేశాయి. వీటిపై పన్నులు భారీగా ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు, ముఖ్యంగా మ‌ద్యం ప్రియులు మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇపుడు మ‌ళ్ళీ మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ, రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది.


రూ.400 లోపు ఉన్న బ్రాండ్ల కేసుకు 50% మేర వ్యాట్‌, రూ.400-2,500 మద్యం కేసుకు 60%, రూ.2,500-3,500 వరకు 55%, రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45% వ్యాట్‌ వసూల్‌కు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్‌ రూ.200 కంటే తక్కువున్న కేసుపై 50%, రూ.200 ఎక్కువ ఉంటే బీర్‌ కేసుపై 60% వ్యాట్‌ వసూలు చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments