Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చింతామణి" నాటక ప్రదర్శనపై ఏపీ సర్కారు నిషేధం!

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:08 IST)
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం అంటే తెలియనివారుండరు. పట్టణాలు, పల్లెల్లో అంతగా ప్రాచూర్యం పొందింది. ఇపుడు ఈ చింతామణి వీధి నాటకం ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. ఒక వేళ ప్రదర్శిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
 
కాగా, ఈ నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర తమ మనోభవాలను కించపరిచేలా ఉందని, అందువల్ల ఈ నాటక ప్రదర్శనపై నిషేధం విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments