Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చింతామణి" నాటక ప్రదర్శనపై ఏపీ సర్కారు నిషేధం!

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (16:08 IST)
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం అంటే తెలియనివారుండరు. పట్టణాలు, పల్లెల్లో అంతగా ప్రాచూర్యం పొందింది. ఇపుడు ఈ చింతామణి వీధి నాటకం ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. ఒక వేళ ప్రదర్శిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
 
కాగా, ఈ నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర తమ మనోభవాలను కించపరిచేలా ఉందని, అందువల్ల ఈ నాటక ప్రదర్శనపై నిషేధం విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments