Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలం: ఎంపీ రఘురామ

Webdunia
సోమవారం, 27 జులై 2020 (15:08 IST)
కరోనాను నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "ఏపీలో ప్రబలంగా ఉంది. దేశంలో 3వ స్థానం. ప్రభుత్వం విఫలమైన కారణంగా ప్రజలు బాధపడుతున్నారు. ఆక్సిజెన్, వెంటిలేటర్, మెడిసిన్ మొదలైనవి తగినంత స్టాక్‌లో లేవు.
 
ఒక వ్యక్తిని చెత్త వ్యాన్‌లో కరోనా కేంద్రానికి తీసుకెళ్లడాన్ని చూసి సిగ్గుతో తల దించుకున్నా. మా సీఎం వైఎస్ జగన్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? దానికి చింతిస్తున్నాము. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని వైద్య పోస్టులను ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నియమించాలి" అని కోరారు.
 
ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్ష నిర్వహించాలని కోరారు. నియంత్రించడంలో నా ఆలోచనలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అరవింద్ కేజ్రీవాల్ లా ఢిల్లీ ఒక మోడల్‌గా తీసుకొని జగన్ దానిని అనుసరించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments