Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలం: ఎంపీ రఘురామ

Webdunia
సోమవారం, 27 జులై 2020 (15:08 IST)
కరోనాను నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "ఏపీలో ప్రబలంగా ఉంది. దేశంలో 3వ స్థానం. ప్రభుత్వం విఫలమైన కారణంగా ప్రజలు బాధపడుతున్నారు. ఆక్సిజెన్, వెంటిలేటర్, మెడిసిన్ మొదలైనవి తగినంత స్టాక్‌లో లేవు.
 
ఒక వ్యక్తిని చెత్త వ్యాన్‌లో కరోనా కేంద్రానికి తీసుకెళ్లడాన్ని చూసి సిగ్గుతో తల దించుకున్నా. మా సీఎం వైఎస్ జగన్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? దానికి చింతిస్తున్నాము. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని వైద్య పోస్టులను ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నియమించాలి" అని కోరారు.
 
ఎంపీలు మరియు ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమీక్ష నిర్వహించాలని కోరారు. నియంత్రించడంలో నా ఆలోచనలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అరవింద్ కేజ్రీవాల్ లా ఢిల్లీ ఒక మోడల్‌గా తీసుకొని జగన్ దానిని అనుసరించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments