Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై యువకుడి అత్యాచారం.. ఏడు నెలల గర్భవతి..

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (15:39 IST)
ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బాలికపై మున్నా అనే యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
 
వైద్య పరీక్షల కోసం బాలికను హాస్పిటల్‌కు తరలించగా.. బాలికను ఏడవ నెల గర్భవతిగా వైద్యులు ధృవీకరించారు. నిందితుడు మున్నాపై వన్ టౌన్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో మున్నాపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం