Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (19:04 IST)
Fiber Net
ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నట్లు జీవీ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. 
 
గత వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేని వారిని ఫైబర్ నెట్‌ ఉద్యోగులుగా నియమించారని తెలిపారు. వైసీపీ హయాంలో తీసుకున్న ఉద్యోగుల్లో వైసీపీ నేతల సిఫార్సుతో ఎక్కువ మంది వచ్చారని.. నిబంధనలు విరుద్ధంగా ఆఫర్ లెటర్, అపాయింట్‌మెంట్ లెటర్ కూడా లేకుండా ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. 
 
2016-19 మధ్య 108 మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ నడిచిందన్న జీవీ రెడ్డి.. అప్పట్లో ఫైబర్‌ నెట్‌కు 10 లక్షల కనెక్షన్లు ఉండేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా 2019-24 మధ్య ఫైబర్ నెట్ ఉద్యోగుల సంఖ్యను 1360కి పెంచారని..కనెక్షన్లు ఐదు లక్షలకు పడిపోయాయని జీవీ రెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments