Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగ‌దారులకు క‌రెంట్ షాక్! కొత్త టారీఫ్ ఇదిగో!!

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విద్యుత్ వినియోగ‌దారుల‌కు ఎల‌క్ట్రిసిటీ బోర్డు షాక్ ఇచ్చింది. విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను విడుదల చేసింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఈ టారిఫ్ ని విడుద‌ల చేశారు. 
 
గృహ అవసరాలకు విద్యుత్ వాడే వారిని మూడు కేటగిరిలుగా విభజించారు. ఏ గ్రూప్ లో 75 యూనిట్ ల కంటే తక్కువ వినియోగదారుల‌కు యూనిట్ కి 0-50 రూ.1.45 చార్జి చేస్తారు. 51-75 యూనిట్ లకు రూ.2.60, బి గ్రూప్ లో 75 నుంచి 225 యూనిట్ల వినియోగం 101-200 రూ.3.60, 201-225 రూ.6.90 చార్జి చేస్తారు.

సి గ్రూప్ కింద 225 యూనిట్ల పైబడిన వినియోగదారులుంటారు. వారికి 0-50 రూ.2.65, 51-100 రూ.3.35, 101-200 రూ.5.40, 201-300 రూ.7.10, 301-400 రూ.7.95, 401-500 రూ.8.50 ఛార్జి చేస్తారు
500 యూనిట్లకు మించి రూ.9.90 వసూలు చేస్తారు. గృహ వినియోగదారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు.

ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు. 500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments