Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు వయసు పెరిగిపోయింది.. పాఠాలు ఏమి చెప్పగలరు : మంత్రి బొత్స

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (10:33 IST)
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ పోస్టులను కేటాయించింది. దీంతో అనే మంది అభ్యర్థులు రిటైర్మెంట్ వయసులో ఉపాధ్యాయులుగా కొలువులో చేరనున్నారు. వీని ఉద్దేశించి ఏపీ విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. 
 
'మీకు వయసు పెరిగి పోయింది.. 45 నుంచి 50 ఏళ్లు దాటి పోయాయి.. మీరు చదువు చెప్పడం మరిచిపోయారు.. ఈ వయసులో పిల్లలకు పాఠాలు ఏమి చెప్పగలరన్నదే నా భయమంతా.. ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలిచ్చారు.. దానికి ఎవరూ అడ్డుపెట్టలేం. మిమ్మల్ని ఏం చేయాలో.. నా బుర్ర పనిచేయడం లేదు..' డీఎస్సీ-1998లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
విజయనగరం జిల్లా గరివిడిలో బుధవారం వైకాపా ఫ్లీనరీ సమావేశం అనంతరం 1998 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు కొందరు మంత్రిని కలిసి కృతజ్ఞతలు చెబుతుండగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అందుకే వారికి మళ్లీ శిక్షణ ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments