Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల సమయం మార్పు.. టీ ఎంసెట్‌కు సర్వం సిద్ధం

Webdunia
ఆదివారం, 8 మే 2016 (08:47 IST)
ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ పరీక్ష ఫలితాల విడుదల సమయంలో మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 9వ తేదీన నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున ఈ మార్పు చేసినట్టు చెప్పారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు 9న విశాఖలో సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలువరించినున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు.. తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. ఈ నెల 15న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, అగ్రికల్చరల్‌ ప్రవేశ పరీక్ష జరగనుంది. అదే రోజున కీ విడుదల చేస్తామని.. ఫలితాలను 27న వెల్లడిస్తామని రమణారావు తెలిపారు. జూన్‌ 20 లోపు మొదటి విడత, రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని వివరించారు. జులై మొదటి వారంలో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments